Wednesday, October 23, 2024
spot_img
HomeNationalపార్లమెంట్ వద్ద కలకలం

పార్లమెంట్ వద్ద కలకలం

న్యూ ఢిల్లీ:

ఢిల్లీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ భవనంలోకి ముగ్గురు దుండగులు అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించినట్లు సమాచారం. గేట్ నెంబర్ 3 నుంచి ఖాసీం, మోసిన్, షోయబ్ నకిలీ ఐడీలతో పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

Live FM

Bolly Hits Radio
Filmybit Radio
Evergreen Radio

LATEST NEWS

Live Cricket