నేడు విశాఖలో వైసీపీ నేత మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటి పై జరుగుతున్న ఈడీ సోదాలు ప్రారంభం మాత్రమే…ఎంపీ సీఎం రమేశ్
వైసీపీ నేతలు దోచుకున్న అవినీతి సొమ్ము మొత్తం కక్కించి ప్రజలకోసం ఉపయోగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.: సీఎం రమేశ్
వైసీపీ నేతల అక్రమార్జనలపై ఈడీ , సీబీఐ లకు నేను ఫిర్యాదు చేశా : ఎంపీ సీఎం రమేశ్
త్వరలో జగన్ తో పాటు వైసీపీ అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయి … ఇది ఆరంభం మాత్రమే : సీఎం రమేశ్