ఈనెల 17న రాజధాని రైతుల భారీ బహిరంగ సభ
– అమరావతి ఉద్యమం మొదలై నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సభ
– ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా బహిరంగ సభ
– సభకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఇతర పార్టీల నేతలు
– సభ ఏర్పాట్లపై మధ్యాహ్నం తుళ్లూరులో భేటీకానున్న రైతులు