Wednesday, May 8, 2024
spot_img
HomeAndhra Pradeshపాతపట్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాండిడేట్ రెడ్డి శాంతి కాదా? కాకపోతే కొత్త వ్యక్తి ఎవరు ?...

పాతపట్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాండిడేట్ రెడ్డి శాంతి కాదా? కాకపోతే కొత్త వ్యక్తి ఎవరు ? హుటాహుటిన విజయవాడ సీఎం తో భేటీ ఎందుకు?

*పాతపట్నం సీటు ఎవరికో ? ఈ రోజు అయినా తేలుతుందా?*

అమరావతి:

వైసీపీలో కొనసాగుతున్న మార్పులు చేర్పుల కసరత్తు..

మరికొంత మంది ఎమ్మెల్యేలకు పార్టీ హైకమాండ్ పిలుపు..

సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వచ్చిన కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు..

సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చిన ఎమ్మెల్యేలు బ్రిజేందర్ రెడ్డి, నవాజ్ పాషా, బియ్యపు మధుసూదన రెడ్డి, రెడ్డి శాంతి..

క్యాంప్ ఆఫీసుకు వచ్చిన ఎంపీ మార్గాని భరత్.

RELATED ARTICLES

Live FM

Bolly Hits Radio
Filmybit Radio
Evergreen Radio

LATEST NEWS

Live Cricket