గద్వాల:-జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలో దౌదర్ పల్లి సమీపంలో నిర్మాణం జరుగుతున్న 300వందల పడకల ఆసుపత్రి పనలను సోమవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు.ప్రజలకు త్వరగా అందుబాటులోకి వచ్చేలా పనులను త్వరగా పూర్తి చేయాలనీ అధికారులకు సూచించారు.వారి వెంట మున్సిపల్ చైర్మెన్ బిఎస్ కేశవ్, వార్డు కౌన్సిలర్లు,బిఅర్ఎస్ నాయకులు,తదితరులు ఉన్నారు